Skip to main content

శ్రీ వేంకటేశ్వర అష్టోత్రం

ఓం వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః || 9 ||

ఓం శేషాద్రినిలయాయ నమః
ఓం దేవాయ నమః 
ఓం కేశవాయ నమః 
ఓం మధుసూదనాయ నమః 
ఓం అమృతాయ నమః 
ఓం మాధవాయ నమః 
ఓం కృష్ణాయ నమః 
ఓం శ్రీహరయే నమః 
ఓం జ్ఞానపంజరాయ నమః || 18 || 

ఓం శ్రీవత్స వక్షసే నమః 
ఓం సర్వేశాయ నమః 
ఓం గోపాలాయ నమః 
ఓం పురుషోత్తమాయ నమః 
ఓం గోపీశ్వరాయ నమః 
ఓం పరంజ్యోతిషే నమః 
ఓం వైకుంఠపతయే నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం సుధాతనవే నమః || 27 || 

ఓం యాదవేంద్రాయ నమః 
ఓం నిత్యయౌవనరూపవతే నమః 
ఓం చతుర్వేదాత్మకాయ నమః 
ఓం విష్నవే నమః 
ఓం అచ్యుతాయ నమః 
ఓం పద్మినీప్రియాయ నమః 
ఓం ధరావతయే నమః 
ఓం సురవతయే నమః 
ఓం నిర్మలాయ నమః || 36 || 

ఓం దేవపూజితాయ నమః 
ఓం చతుర్భుజాయ నమః 
ఓం త్రిధామ్నే నమః 
ఓం త్రిగుణాశ్రేయాయ నమః 
ఓం నిర్వికల్పాయ నమః 
ఓం నిష్కళంకాయ నమః 
ఓం నీరాంతకాయ నమః 
ఓం నిరంజనాయ నమః 
ఓం నిరాభాసాయ నమః || 45 || 

ఓం సత్యతృప్తాయ నమః 
ఓం నిరుపద్రవాయ నమః 
ఓం నిర్గుణాయ నమః 
ఓం గదాధరాయ నమః 
ఓం శార్జగపాణే నమః 
ఓం నందకినే నమః 
ఓం శంఖధారకాయ నమః 
ఓం అనేకమూర్తయే నమః 
ఓం అవ్యక్తాయ నమః || 54 || 

ఓం కటిహస్తాయ నమః 
ఓం వరప్రదాయ నమః 
ఓం అనేకాత్మనే నమః 
ఓం దీనబంధనే నమః 
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః 
ఓం ఆకాశరాజవరదాయ నమః 
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః 
ఓం దామోదరాయ నమః 
ఓం కరుణాకరాయ నమః || 63 || 

ఓం జగత్పాలాయపాపఘ్నాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం త్రివిక్రమాయ నమః 
ఓం శింశుమారాయ నమః 
ఓం జటామకుటశోభితాయ నమః 
ఓం శంఖమధ్యోల్లసన్మంజు నమః 
ఓం కింకిణాఢ్యకరండకాయ నమః 
ఓం నీలమేఘశ్యామతనవే నమః 
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః || 72 || 

ఓం జగద్వ్యాపినే నమః 
ఓం జగత్కర్త్రే నమః 
ఓం జగత్కాక్షిణే నమః 
ఓం జగత్పతయే నమః 
ఓం చింతితార్థప్రదాయకాయ నమః 
ఓం జిష్ణవే నమః 
ఓం దశార్హాయ నమః 
ఓం దశరూపవతే నమః 
ఓం దేవకీనందనాయ నమః || 81 || 

ఓం శౌరయే నమః 
ఓం హయగ్రీవాయ నమః 
ఓం జనార్ధనాయ నమః 
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః 
ఓం పీతాంబరధరాయ నమః 
ఓం అనఘాయ నమః 
ఓం వనమాలినే నమః 
ఓం పద్మనాభాయ నమః 
ఓం మృగయాస్తమానసాయ నమః || 90 || 

ఓం ఆశ్వారూఢాయ నమః 
ఓం ఖడ్గధారిణే నమః 
ఓం ధనార్జనసముత్సుకాయ నమః 
ఓం ఘనసారలన్మధ్య నమః 
ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః 
ఓం సచ్చిదానందరూపాయ నమః 
ఓం జగన్మంగళదాయకాయ నమః 
ఓం యజ్ఞరూపాయ నమః 
ఓం యజ్ఞభోక్త్రే నమః || 99 || 

ఓం చిన్మయాయ నమః 
ఓం పరమేశ్వరాయ నమః 
ఓంపరమార్థప్రదాయ నమః 
ఓం శాంతాయ నమః 
ఓం శ్రీమతే నమః 
ఓం దోర్దండవిక్రమాయ నమః 
ఓం పరబ్రహ్మణే నమః 
ఓం శ్రీవిభవే నమః 
ఓం జగదీశ్వరాయ నమః || 108 || 

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...