Skip to main content

శివాష్టోత్తరం

ఓం శివాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం పినాకినే నమ:
ఓం శశిరేఖరాయ నమ:
ఓం వామదేవాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం కపర్దినే నమ:
ఓం నీల లోహితాయ నమ:

ఓం శంకరాయ నమ:
ఓం శూలాపాణినే నమ:
ఓం ఖట్వాంగినే నమ:
ఓం విష్ణువల్లభాయ నమ:
ఓం శిపివిష్టాయ నమ:
ఓం అంబికానాథాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం భవాయ నమ:

ఓం శర్వాయ నమ:
ఓం త్రిలోకేశాయ నమ:
ఓం శితికంఠాయ నమ:
ఓం శివాప్రియాయ నమ:
ఓం ఉగ్రాయ నమ:
ఓం కపాలినే నమ:
ఓం కౌమారినే నమ:
ఓం అంధకాసురసూదనాయ నమ:
ఓం గంగాధరాయ నమ:

ఓం లలాటాక్షాయ నమ:
ఓం కాల కాలాయ నమ:
ఓం కృపానిధయే నమ:
ఓం భీమాయ నమ:
ఓం పరశుహస్తాయ నమ:
ఓం మృగపాణివే నమ:
ఓం జటాధరాయ నమ:
ఓం కైలాసవాసినే నమ:
ఓం కవచినే నమ:

ఓం కఠోరాయ నమ:
ఓం త్రిపురాంతకాయ నమ:
ఓం వృషాంకాయ నమ:
ఓం వృషభారూఢాయ నమ:
ఓం భస్మోద్దూళితవిగ్రహాయ నమ:
ఓం సామప్రియాయ నమ:
ఓం సర్వమయాయ నమ:
ఓం త్రయీమూర్తయే నమ:
ఓం అనీశ్వరాయ నమ:

ఓం సర్వజ్ఞాయ నమ:
ఓం పరమాత్మాయ నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం హవిషే నమ:
ఓం యజ్ఞమయాయ నమ:
ఓం సోమాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం సదాశివాయ నమ:
ఓం విశ్వేశ్వరాయ నమ:

ఓం వీరభద్రాయ నమ:
ఓం గణనాథాయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం హిరణ్యరేతాయ నమ:
ఓం దుర్ధర్షాయ నమ:
ఓం గిరీశాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం భుజంగభూషణాయ నమ:
ఓం భర్గాయ నమ:

ఓం గిరిధన్వినే నమ:
ఓం గిరిప్రియాయ నమ:
ఓం కృత్తివాసాయ నమ:
ఓం పురారాతయే నమ:
ఓం భగవతే నమ:
ఓం ప్రమధాధిపాయ నమ:
ఓం మృత్యుంజయాయ నమ:
ఓం సూక్ష్మతనవే నమ:

ఓం జగద్వ్యాపినే నమ:
ఓం జగద్గురవే నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం మహాసేనజనకాయ నమ:
ఓం చారువిక్రమాయ నమ:
ఓం రుద్రాయ నమ:
ఓం భూతపతయే నమ:
ఓం స్థాణవే నమ:
ఓం అహిర్బుధ్యాయ నమ:

ఓం దిగంబరాయ నమ:
ఓం అష్టమూర్తయే నమ:
ఓం అనేకాత్మనే నమ:
ఓం సాత్త్వికాయ నమ:
ఓం శుద్ధవిగ్రహాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం ఖండపరశవే నమ:
ఓం అజాయ నమ:
ఓం పాశవిమోచకాయ నమ:

ఓం మృడాయ నమ:
ఓం పశుపతయే నమ:
ఓం దేవాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం హరయే నమ:
ఓం పూషదంతభేత్రే నమ:
ఓం అవ్యగ్రాయ నమ:
ఓం దక్షాధ్వర హరాయ నమ:

ఓం హరాయ నమ:
ఓం భగనేత్రభిదే నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రపాదవే నమ:
ఓం అపవర్గప్రదాయ నమ:
ఓం అనంతాయ నమ:
ఓం తారకాయ నమ:
ఓం పరమేశ్వరాయ నమ:

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, ...