Skip to main content

హనుమాన్ చాలీసా

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయ కపీశ తిహులోక ఉజాగర

రామదూత అతులిత బలధామ
అంజని పుత్ర పవన సుతనామా

మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ

కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచితకేశా

హథవజ్ర అరుధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై

శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహాజగ వందన

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివేకో ఆతుర

ప్రభు చరిత్ర సునివేకో రసియ
రామలఖన సీతా మన బసియా

సూక్ష్మరూపధరి సియహిదిఖావా
వికటరూపధరి లంకజలావ

భీమరూపధరి అసుర సం హారే
రామచంద్రకే కాజ సవారే

లాయ సజీవన లఖన జియయే
శ్రీరఘువీర హరిషి వురలాయే

రఘుపతి కిన్ హీ బహుత బడాయీ
తమ మమ ప్రియ భరతహి సమభాఈ

సహస్ర వదన తుమ్హారో యశగావై
అసకహి శ్రీపతి కంఠలగావై

సనకాది బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహతే
కవి కోవిద కహిసకై కహతే

తుమ ఉపకార సుగ్రీవ హికీన్ హా
రామ మిలాయ రాజపద దీన్ హా

తుమ్హారో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పరభానూ
లీల్యో తాహీ మధుర ఫలజానూ

ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ
జలధి లాంఘిగయే అచరజనాహె

దుర్గమ కాజ జగతికే జెతే
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే

రామదుఆరే తుమ రఖవారే
హోతన అజ్ఞా బినుపైసారే

సబ సుఖలహై తుమ్హారీ శరనా
రుమ రక్షక కహూకో డరనా

ఆపనతేజ సం హారో అపై
తీనో లోక హాంకతే కాంపై

భూత పిశాచ నికట నహిఆవై
మహావీర జబనామ సునావై

నాసై రోగ హరై సబపీరా
జపత నిరంతర హనుమత వీరా

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యానజొలావై

సబపర రామరాయసిర తాజా
తినకే కాజ సకల తుమ సాజా

ఔర మనోరధ జో కోఈలావై
సోఇ అమిత జీవన ఫలపావై

చారోయుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధి జగత ఉజియారా

సాధుసంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే

అష్టసిద్ధి నవనిధి కే దాతా
అసవర దీన్ హ జానకీ మాతా

రామరసాయన తుమ్హారే పాసా
సాదర తుమ రఘుపతికే దాసా

తుమ్హారే భజన రామకొపావై
జన్మ జన్మకే ధుఃఖబిసరావై

అంతకాల రఘుపతి పురజాయీ
జహ జన్మ హరిభక్త కహయీ

ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సెయీ సర్వసుఖ కరయీ

సంకట హటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలవీరా

జైజైజై హనుమాన గోసాయీ
క్రుపాకరో గురుదేవకీ నాయీ

యహశతవార పాఠకర జోయీ
చూతహి బంది మహసుఖహోయీ

జో యహ పడై హనుమన చాలీసా
హోయ సిద్ధి సాహీ గౌరీసా

తులసీ దాస సదా హరిచేరా
కీజై నాధ హృదయ మహ డేరా

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...