క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడుబలగర్వ మొప్పంగ బై లేచి సేనపట్టంబు గట్టించి ప్రభు పండరంగుబంచిన సామంత పడువతో బోయికొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటిగొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పికట్టె దుర్గంబు గడు బయల్సేసి,కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.
No comments:
Post a Comment